25.7 C
Hyderabad
May 19, 2024 04: 38 AM

Tag : BJP Andhra Pradesh

Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వం అవినీతిపై బీజేపీ చార్జిషీట్

Satyam NEWS
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంతో అంటకాగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై సమర శంఖం పూరించనుంది. ఏపీలో జరుగుతున్న అవినీతికర కార్యకలాపాలపై చార్జిషీట్‌ లు దాఖలు చేయాలని...
Slider జాతీయం

బీజేపీలోకి గౌతమ్ సవాంగ్?

Satyam NEWS
ఏపి డీజీపీగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పని చేసిన గౌతమ్ సవాంగ్ బీజేపీలో చేరుతున్నారా? అకస్మాత్తుగా ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తో సమావేశం కావడం చర్చకు దారితీసింది....
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించే ప్రతిపాదన తక్షణమే నిలిపివేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేడు ఆయన మీడియా...
Slider ప్రత్యేకం

బీజేపీ ప్రతిపాదనలకు నో చెప్పిన పవన్ కల్యాణ్?

Satyam NEWS
బీజేపీ వేస్తున్న ఎత్తుగడలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊ అంటారా ఊహూ అంటారా? ఈ ప్రశ్న ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. పవన్ కల్యాణ్ ను ఢిల్లీ...
Slider కృష్ణ

తెలంగాణ లో మూతపడ్డ పరిశ్రమల మాటేమిటి కేటీఆర్?

Satyam NEWS
గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో  కొండలు తీస్తానని బయలుదేరినట్లుగా ఉంది కేటీఆర్ తీరు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ...
Slider కడప

ఓటమి భయంతో దాడులు చేస్తున్న వైసీపీ గూండాలు

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేటలో శనివారం బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీ నేతల దాడి ని...
Slider ప్రత్యేకం

మా పార్టీ గూండాల దాడిని ఖండిస్తున్నా

Satyam NEWS
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వాహనంపై మా పార్టీ గూండాల దాడికి సిగ్గుపడుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె రఘురామకృష్ణంరాజు అన్నారు. దీనికి మా సీఎం జగన్...
Slider సంపాదకీయం

ఢిల్లీ యాత్రలు ‘ముందస్తు’ కు యత్నాలా?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలుస్తున్నారు? కలిసి ఏం మాట్లాడుతున్నారు? సీఎం కలవడం సరే…. వేరే ఏ పనీ లేనట్లు ప్రధాని ఎందుకు...
Slider విశాఖపట్నం

బీజేపీ జనసేన మధ్య ముగిసిన పొత్తు?

Satyam NEWS
బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నది. విజయవాడ లో జరిగిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం...
Slider ప్రత్యేకం

బీజేపీ ఎంఎల్సీ అభ్యర్ధి మాధవ్ ను గెలిపించండి…!

Satyam NEWS
గడచిన ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ ఘనత సీఎం జగన్ కే వర్తిస్తుందని బీజేపీ నేత పాకలపాటి సన్యాసి రాజు ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో...