వైసీపీ పాలనలో నేరాంధ్రప్రదేశ్గా రాష్ట్రం
అందరికీ నమస్కారం… బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన నన్ను ఎంతగానే కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, ప్రభుత్వానికి...