వైసీపీ ఎమ్మెల్యే విచ్చలవిడితనం వల్లే ఏపీలో కరోనా
లాక్ డౌన్ అమలులో ఉండగానే వైసీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తున్నదని బీజేపీ ఎంపి సుజనా చౌదరి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన సూచనల్ని వైసీపీ ప్రభుత్వం పాటించడం లేదని ఆయన...