భారత్ పాక్ మధ్య కమాండర్ స్థాయి సరిహద్దు చర్చలు
మంగళవారం రాజస్థాన్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దు దళాల మధ్య గ్రౌండ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని మునబావోలో ఈ...