బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎకౌంట్స్ సెక్షన్ లో తనిఖీలు చేయగా ఎకౌంటెంట్ రాజేందర్ రెడ్డి పట్టుపడ్డాడు. కాంట్రాక్టర్ వెంకటేష్ గౌడ్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ...