సినీనటి శ్రీ సుధా రెడ్డి ఎస్.ఆర్.నగర్ సిఐ మురళీకృష్ణ పై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు పై ఎస్ ఆర్ నగర్...
బోడుప్పల్ కార్పోరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఎకౌంట్స్ సెక్షన్ లో తనిఖీలు చేయగా ఎకౌంటెంట్ రాజేందర్ రెడ్డి పట్టుపడ్డాడు. కాంట్రాక్టర్ వెంకటేష్ గౌడ్ నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ...
పెట్రోల్ దాడులు జరుగుతున్నా అవినీతి అధికారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. ప్రాణాలకన్నా అవినీతే ముఖ్యమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ కూడా అవినీతికి పాల్పడుతున్న ఇలాంటి అధికారులను ఏం...
హైదరాబాద్ లో నిన్న జూబ్లీ హిల్స్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఇద్దరు విలేకరులతో పాటు మరో కీలక వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు...