భారత్ ప్రేమ కోసం తహతహలాడుతున్న బ్రిటన్
రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ వచ్చారు.మొదటగా గుజరాత్ లో కాలుమోపారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, చరఖా తిప్పి,మహాత్మాగాంధీని ఆత్మీయంగా తలచుకున్నారు. మహాత్మాగాంధీ అందించిన ‘అహింసా సిద్ధాంతం’ ఎంత...