28.2 C
Hyderabad
May 17, 2024 12: 01 PM

Tag : Congress Party Telangana

Slider ఖమ్మం

ఖ‌మ్మంలో టీఆర్ఎస్ కు భారీ షాక్‌

Satyam NEWS
ఖ‌మ్మం మునిసిల్ ఎన్నిక‌ల ర‌ణ‌భేరీని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మామిళ్ళ‌గూడెం స‌భ సాక్షిగా గ‌ట్టిగా మోగించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 400 కుటుంబాల‌ను కండువాక‌ప్పి ఆయ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం...
Slider ప్రత్యేకం

కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు

Satyam NEWS
కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం గ్రామాల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావు, యువ‌త‌కు ఉద్యోగాలు రావ‌ని భున‌వ‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. అందుకే కేసీఆర్‌కు చెంప చెళ్లుమ‌నే విధంగా సాగ‌ర్...
Slider సంపాదకీయం

తిట్టినా ఉలకని పలకని తెలంగాణ సిఎం కేసీఆర్

Satyam NEWS
వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో విమర్శించినా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తెలియదు. ఎవరు ఎవర్ని విమర్శిస్తే ఎవరు మౌనంగా ఉంటున్నారు? అని మీ ప్రశ్నా? ఇప్పటికే చాలా మందికి అర్ధం అయి ఉంటుంది… వై ఎస్...
Slider నల్గొండ

జానారెడ్డి గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి

Satyam NEWS
నల్గొండ జిల్లా మిర్యాలగూడెం డివిజన్ INTUC ముఖ్య నాయకుల సమావేశం మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని NSP క్యాంపు లోని ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...
Slider నల్గొండ

BJP,TRS ఢిల్లీ లో దోస్తీ,ఢిల్లీ లో కుస్తీ చందంగా ఉంది

Satyam NEWS
బిజేపి, టీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులకు ఆశలు  కల్పించి మోసం చేశాయని TPCC రాష్ట్ర జాయింట్ సెక్రటరీ MD అజీజ్ పాషా అన్నారు. కోటీ ఉద్యోగాలు కల్పిస్తామని BJP చెప్పి 7 సంవత్సరాలు గడిచింది కానీ...
Slider మెదక్

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం

Satyam NEWS
పటాన్ చెరు లోని TRR మెడికల్ కళాశాలలో పంచాయతీ రాజ్ సంఘటన్ శిక్షణా శిబిరంలో బుధవారం TPCC ప్రెసిడెంట్, MP కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎఐసిసి పంచాయతీ రాజ్ సంఘటన్...
Slider నిజామాబాద్

అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరి 2ఏళ్లు గడిచింది. అయితే నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని.. తాను మాత్రం ఆర్థికంగా...
Slider హైదరాబాద్

ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ బడ్జెట్

Satyam NEWS
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం...
Slider సంపాదకీయం

ఆఖరి శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్

Satyam NEWS
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ కదలిపోతున్నది. ఇప్పటికే పోయింది పోగా మిగిలింది కూడా పోతున్నది. ఇదేదో కొండా విశ్వేశ్వరరెడ్డి వెళుతున్నాడని చెబుతున్నది కాదు. తెలంగాణ లో తిష్ట వేసుకు కూర్చున్న టీఆర్ఎస్ పార్టీని సవాల్...
Slider రంగారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుడ్ బై

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జి చిన్నారెడ్డి కి నష్టం జరగకుండా ఉండాలని,...