40.2 C
Hyderabad
May 2, 2024 15: 03 PM

Tag : Congress Party Telangana

Slider ముఖ్యంశాలు

ఘనంగా రాజీవ్‌ గాంధీ వర్ధంతి: నివాళులర్పించిన TPCC అధ్యక్షుడు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ వర్ధంతి సందర్భంగా ప్రాంతీయ వైద్య శాలను ఆయన...
Slider కరీంనగర్

వేములవాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

Satyam NEWS
సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ తిప్పాపురంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....
Slider కరీంనగర్

వేములవాడలో కరోనా పరిస్థితులు ఆందోళనకరం

Satyam NEWS
కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కాంగ్రెస్ పార్టీ టి పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో నేడు ఆయన విలేకరుల...
Slider నల్గొండ

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీసిన కాంగ్రెస్ ప్రతినిధి

Satyam NEWS
కరోనా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర PCC అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి హుజూర్ నగర్ ఏరియా వైద్యశాలలో విచారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్...
Slider కరీంనగర్

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS
పవిత్ర రంజాన్‌ పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన వేములవాడ పట్టణంలోని...
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టు తీర్పు తో ముస్లిమ్ రిజర్వేషన్లకు ముప్పు

Satyam NEWS
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఉద్యోగాలు, విద్య, ఉద్యోగాలలో 4% ముస్లిం కోటాను కోత విధించే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి...
Slider కరీంనగర్

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి

Satyam NEWS
పేద ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కరోనా మహమ్మారితో పల్లెల్లో పిట్టల్లా రాలిపోతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, భరోసా ఇవ్వాల్సిన...
Slider ప్రత్యేకం

తెలంగాణ కాంగ్రెస్ కు ఇక మంచి రోజులు….

Satyam NEWS
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అయింది. ఇదేమిటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి...
Slider కరీంనగర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బూర రమేష్ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నేడు బూర రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అదే...
Slider కరీంనగర్

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఆది శ్రీనివాస్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు....