చిత్తూరు వైసీపీ టిక్కెట్టుకు త్రిముఖ పోటి
వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుత శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు మరోసారి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. RTC వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ఈసారి టిక్కెట్టును...