బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో 24 ఏళ్ల దళిత యువకుడిపై నలుగురు దాడిచేసి నిప్పంటించారు.ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణతో వాగ్వివాదం కాగా పక్కనే ఉన్న ఒకరు అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితుడు 70 శాతం...