విత్ ఎవిడెన్స్:ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాదే
షహీన్బాగ్లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు....