డిప్యూటీ సీఎం పాల్గొన్న కార్యక్రమంలో…మీడియాకు సీట్లు కరవు…!
ఎంతో అట్టహాసంలో ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసర రెండోవిడత కార్యక్రమం వర్చువల్ విధానంలో ప్రారంభం అయింది. అమరావతి నుంచీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే...