మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు.. కరోనాను ఆహ్వానించొద్దు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 5.0 పేరుతో ఇప్పటికే దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. ప్రజలు కూడా తమ రోజువారీ కార్యక్రమాలలో బిజీగా ఉంటున్నారు....