ఉచిత విద్యుత్పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కాసేపటి క్రితమే మీడియా సమావేశం...
కరీంనగర జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. ఉచిత కరెంట్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. రేవంత్...
రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరుగుదల లేనట్లేనని తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత రిటైల్ టారిఫ్ ను యధావిధిగా, కొనసాగించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఐదేళ్ల...