కేసీఆర్ ని ఓడగొడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని గజ్వేల్ బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం రాంపల్లి లో నేడు ఆయన ఎన్నికల ప్రచారం...
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సకల అస్త్రాలు ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా చివరకు చైతన్యవంతమైన హుజురాబాద్ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి నిలబెట్టారని తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా కో కన్వీనర్...