ములుగు జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మల్లయ్య పల్లి గ్రామంలో ములుగు ఎక్సైజ్, జిల్లా టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ భారతి తెలిపారు. ఈ దాడుల్లో పది లీటర్ల...