ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సలు అందించడంతో పాటు రీడింగ్, ప్రిస్క్రిప్షన్ కళ్లజోళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్...
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించేందుకు, నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు....