నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు నిబంధనల విడుదల
నకిలీ వార్తల దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనలను విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు...