వరదల నష్టాన్ని పరిశీలించెందుకు రానున్న కేంద్ర బృందం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల దెబ్బతిన్న నష్టాన్ని పరిశీలించేందుకు జిల్లాలో కేంద్ర కమిటి పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో కేంద్ర కమిటి పర్యటనపై రెవిన్యూ, పంచాయతీ...