రాజంపేటలో వేడుకగా హనుమాన్ శోభా యాత్ర బైక్ ర్యాలీ
అన్నమయ్య జిల్లా రాజంపేట లో హనుమాన్ శోభా యాత్ర కార్యక్రమం గురువారం అత్యంత వేడుకగా జరిగింది. విశ్వహిందూ పరిషత్,భజరంగ దళ్ నిర్వాహకులు వర్ధి బోయిన శ్రీధర్,పెంచల్ రెడ్డి,రెడ్డయ్య రాజు ఆధ్వర్యంలో మన్నూరు యలమ్మ ఆలయం...