పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
పేదల ఇళ్ల స్థలాలను అక్రమంగా బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని డా.వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో పేదల బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన...