100 శాతం హాజరు ఉన్న విద్యార్ధులకు బహుమతులు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ములుగు జిల్లా బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు...