ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల్నిమట్టుపెట్టిన పోలీసులు
జమ్మూకశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల్నిపోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు వారిని మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. వాచ్ఛి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా...