కుంభోత్సవం సందర్భంగా 11న శ్రీశైలం ఆలయ వేళలలో మార్పు
నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో 11న కుంభోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేశారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి...