సింహాచలం ల్యాండ్ స్కాం లపై బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు
సింహాచలం ల్యాండ్ స్కాం లపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నది. ఆరోపణలు ఎదుర్కోంటున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యక్షంగా విజిలెన్స్ విచారించనున్నది. సుమారు 860 ఎకరాలు చేతులు మారినట్టు దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పంచగ్రామల పరిధిలో...