వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల బీసీల ధర్నా
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో శుక్రవారం వివిధ పార్టీలు,బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి పై వైసీపీ నేతల దాడి చేసి విధ్వంసం చేయడాన్ని...