తిరుమలలో పారాయణానికి 100 రోజులు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై టిటిడి నిర్వహిస్తున్న పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్...