స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ సమైక్యతకు సంక్షేమానికి ఎనలేని కృషి చేసి ప్రజల గుండెల్లో నిలిచారని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ మునిసిపల్ కౌన్సిలర్లు తీగల సునింద్ర, నిజామోద్దీన్ లు అన్నారు....
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పోతిరెడ్డిపాడు నుండి కృష్ణా జలాలను అక్రమంగా రాయలసీమ ప్రాంతానికి తరలించకుండా ఆపాలని కల్వకుర్తి...