ట్రైబ్స్ ఫెస్ట్:వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కెస్లాపూర్లో గ్రామంలోవైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మహాపూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో మహాపూజలకు...