ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని నినాదం తీసుకున్న బిజెపి మోడీని మళ్లీ ప్రధానిని చేసుకున్నట్లే ఇప్పుడు ఔర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అంటున్నారు భారత ప్రధాని నరేంద్రమోడీ. అమెరికా అధ్యక్షుడు...
గత ఏడాది అమెరికా- భారత్ మధ్య జరిగిన వాణిజ్యం విలువ 142 బిలియన్ డాలర్లు. అదే అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్యం విలువ 737 బిలియన్ డాలర్లు. ఇప్పుడు చైనా వాణిజ్యాన్ని తగ్గించి...
అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 10.45 గంటలకు హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియంలో దాదాపు 50 వేల మంది భారత సంతతి అమెరికన్లు పాల్గొనే హౌడీ మోడీ కార్యక్రమం...