రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
రైతు సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా...