ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ గాంధీ చౌక్ లోని కృష్ణ ఆలయంలో నిర్మల్ కు చెందిన 50మంది నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...
గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నేడు పంపిణీ చేశారు. కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు...