వరంగల్లో కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ధరావత్ ప్రీతి మృత్తిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివమణి...
లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసి మంచి బాట పట్టిన వారిని మళ్లీ మత్తులోకి లాగిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్యం అమ్మకాలను విరమించుకోవాలని ప్రగతిశీల మహిళ సంఘం(POW),ప్రగతిశీల విద్యార్థి సంఘం(PDSU) డిమాండ్ చేశాయి....