ట్యాగ్ యింగ్ జరగక పీ ఆర్ సిబ్బందికి ఇబ్బంది
ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగులకు ఎంప్లాయిస్ టాగింగ్ సమస్య తలనొప్పిగా మారింది.ఏడాది కాలంగా టాగింగ్ జరగక వేతనాల కోసం అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 వరకు...