గిరిజన విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో పాసయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.ఐటీడీఏ...