తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన మత మార్పిడులు
హిందూ సమాజాన్ని చీల్చి భారతదేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముందుండాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన మంత్రి వినాయకరావు...