22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరిన విహెచ్ పి
అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రారంభం,శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల చిరకాల స్వప్నం సాకారమవుతున్న...