పెన్నా నది ఉగ్ర రూపం దాల్చింది. అనంతపురం లో కురుస్తున్న వర్షాలకు గండికోటలోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దాంతో కడప జిల్లా మైలవరం ప్రాంతంలోని పెన్నా పరివాహక ఏరియాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
ఎంతో రద్దీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పెన్నా బ్రిడ్జి మంచి కార్యక్రమం అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండో బ్రిడ్జి...