కరోనా వ్యాప్తి కారణంగా అమలు జరుపుతున్న లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు, ప్రజలతో బాటు ఉద్యోగులు కూడా. అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ, అనుబంధ సిబ్బంది...
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జెఏసి సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జెఏసి గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర శిక్షా...