ఉత్తరాన ఎన్టీఆర్ విగ్రహం… దక్షిణాన సావిత్రి భాయి విగ్రహం…!
విద్యలనగరమైన విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఘట్టం ఆవిషృతమైంది. అప్పుడెప్పుడో టీడీపీ ప్రభుత్వం హాయాంలో కలెక్టరేట్ వద్ద..గంట్యాడ వెళ్లే దారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి కలెక్టరేట్ జంక్షన్ గా తీర్చిదిద్దితే…తాజాగా బీసీ సంఘాలను భుజానకెత్తుకున్న...