పారిశుద్ధ్య కార్మికులు ఈ కరోనా సమయంలో మనకు సేవ చేస్తున్న దేవుళ్లు అంటూ చేతులెత్తి మొక్కడమే కానీ వారికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. మనం వారికి ఏ హెల్పూ చేయలేమని కూడా అర్ధం అయిపోయింది....
కామారెడ్డి జిల్లా జుక్కల్ మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి డైరక్టర్ సుదీ౦ద్రబాబు అన్నారు, రూర్బన్ పథకం లో భాగంగా జుక్కల్, ఏడిగి, పెద్ద గుల్ల...