కుట్టు మెషిన్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా...