సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కేంద్రం కసరత్తులు..
సోషల్ మీడియాలో కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ చట్టంతో, ఈ కంపెనీలు తమ ప్లాట్ఫాంలో ప్రచురించిన మొత్తం కంటెంట్కు జవాబుదారీగా ఉండాలి. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం సోషల్ మీడియాపై...