సింహాచలం భూములు కాజేసేందుకు సింహచలం దేవస్థానం చైర్మన్ ను మారుస్తూ రాత్రికి రాత్రి ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందని బి జె పి ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ అన్నారు. చైర్మన్ గా...
పవిత్ర పుణ్య క్షేత్రమైన సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మహిళను నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మహిళల పట్ల అభిమానంతో సీఎం జగన్...