రికార్డులు మార్చేసి నా భూమి కొట్టేశారు! యువనేత ఎదుట ఓ బాధితుడి ఆవేదన
రికార్డులు తారుమారు పేరుచేసి తమ పొలాన్ని కబ్జాచేయడమేగాక, తమపై ఎమ్మెల్యే బావమరిది శ్రావణ్ కుమార్ ఎదురు కేసు పెట్టించాడని మర్రిపాడుకు చెందిన ఎస్ కె మహబూబ్ బాషా యువనేత నారా లోకేష్ వద్ద వాపోయాడు....