అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, పట్టాభి సీతారామయ్య తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని కోరుతూ చేసిన విస్తృత పర్యటన లతో పాటు పలువురు మహనీయుల ప్రాణాలు అర్పన కారణం గా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని...
తెలంగాణ ఆవిర్భావోత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ...