కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన గిరిజన విద్యార్థి
గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, సోమవరం పేట గ్రామానికి చెందిన బానోత్ వెన్నెల అనే గిరిజన బాలిక 2023 జనవరి 26న కిలిమంజారో...