అబద్ధాలు చెప్పడం కాదు మోడీతో వెయ్యి కోట్లు ఇప్పించు
నిజామాబాద్ ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అబద్దాలతో ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇక ప్రజలు నమ్మరు అని మంత్రి అన్నారు. బాల్కనీలో నిలబడి...