నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వెంచిర్యాల్ లింబారెడ్డి వ్యవసాయ క్షేత్రం లో సాగుచేస్తున్న హిమాచల్ ఆపిల్ తోట ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేడు పరిశీలించారు. యాపిల్ తోటను...
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
నిజామాబాద్ ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అబద్దాలతో ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇక ప్రజలు నమ్మరు అని మంత్రి అన్నారు. బాల్కనీలో నిలబడి...